జాతీయ వార్తలు

ప్రతిపక్షాల ఆందోళనతో లోకసభ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనతో లోకసభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ సభ్యులు రాఫెల్ ఒప్పందంపై, అన్నాడీఎంకే సభ్యులు కావేరీ జల వివాదంపై, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలంటూ శివసేన సభ్యులు ఆందోళన చేయటంతో స్పీకర్ లోకసభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు కర్ణాటక నుంచి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.