జాతీయ వార్తలు

దిల్లీ గవర్నర్ జంగ్ అరెస్టుకు ఆప్ డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఎంఎం ఖాన్ హత్యకేసులో ప్రమేయం ఉన్నందున దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీపార్టీ గురువారం డిమాండ్ చేసింది. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం నిరాకరించిన ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎందుకు రాశారని ఆప్ దిల్లీ విభాగం కన్వీనర్ దిలీప్ పాండే ప్రశ్నించారు. దిల్లీ పోలీసులు గవర్నర్ వద్ద కాకుండా హోం మంత్రిత్వ శాఖ అధికారులకు రిపోర్టు చేయాలన్నారు. కాగా, ఆప్ ఆరోపణల్లో నిజం లేదని, రాజకీయ కోణంలోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని జంగ్ అన్నారు.