జాతీయ వార్తలు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌- ఓ 420..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: ఎప్పుడూ వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఈసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 'లెఫ్టినెంట్ గవర్నర్ వంటి ఉన్నత పదవికి జంగ్ పనికి రారని నా అభిప్రాయం. కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా ఓ 420. ఆయన స్థానంలో సంఘ్ పరివార్ వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఉంది' అంటూ స్వామి మంగళవారం ట్వీట్ చేశారు.