జాతీయ వార్తలు

మధుర మీనాక్షి దేవాలయం వద్ద బాంబు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై‌: తమిళనాడులోని ప్రముఖ మధుర మీనాక్షి దేవాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. గత రాత్రి కొందరు వ్యక్తులు మూడు పెట్రోలు బాంబులను విసిరారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని వారు పేర్కొన్నారు.