జాతీయ వార్తలు
మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సు ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 5 March 2016
దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన వహించిన సదస్సులో ఉపరాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, మహిళా ఎం.పీలు పాల్గొన్నారు.