జాతీయ వార్తలు

బీచ్‌లో మునిగి 11 మంది విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రోని రాయగఢ్ మురుద్ సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో 11 మంది నీట మునిగి మరణించారు. మొత్తం 15 మంది విద్యార్థులు సముద్రంలోకి దిగారు. నలుగురిని స్థానికులు కాపాడారు. మృతుల్లో 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.