జాతీయ వార్తలు

ప్రాజెక్టుల నిర్మాణంపై ‘మహా’ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: గోదావరి నదిపై కొత్త ప్రాజెక్టుల విషయమై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మంగళవారం చారిత్రక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, ఫడ్నవీస్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గోదావరిపై ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు ఈ ఒప్పందం పరిధిలోకి వస్తాయి.