ఆంధ్రప్రదేశ్
ఒంగోలు మినీమహానాడులో ఘర్షణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 May 2016
ఒంగోలు: ఇక్కడ శనివారం ప్రారంభమైన టిడిపి మినీ మహానాడు సభలో ఆ పార్టీకి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు పరస్పరం ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పార్టీ పరిశీలకుడిగా వచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇరువర్గాలను శాంతింపజేశారు. మంత్రులు రావెల కిశోర్బాబు, శిద్ధా రాఘవరావు పాల్గొన్నారు.