ఆంధ్రప్రదేశ్‌

కార్యకర్తల త్యాగంతోనే పార్టీకి వైభవం: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: కార్యకర్తల కృషి, త్యాగాల వల్లనే ఎపిలో టిడిపి మళ్లీ అధికారంలోకి రాగలిగిందని ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన మహానాడులో అన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో కార్యకర్తలు దీక్ష వహించాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేసేలా కార్యకర్తలు సహకరించాలన్నారు. తాను కూడా పార్టీలో ఓ సామాన్య కార్యకర్తనేనని ఆయన అన్నారు.