ఆంధ్రప్రదేశ్‌

మహానందిలో పెరిగిన భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లా మహానందీశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. దాదాపు 60 వేల మంది భక్తులు నందీశ్వరుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఈ రోజు స్వామిని దర్శించుకున్నారు.