బిజినెస్

యూబీఎల్‌ ఛైర్మన్‌గా మాల్యా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: యునైటెడ్‌ బ్రూవరీస్‌ ఛైర్మన్‌గా విజయ్‌ మాల్యానే కొనసాగుతారని యూబీఎల్‌ యాజమాన్యం బుధవారం ప్రకటించింది. చట్టప్రకారం మాల్యా ఛైర్మన్‌గా కొనసాగవచ్చని యూబీఎల్‌ కంపెనీ డైరెక్టర్‌ ఛుగ్‌ యోగేంద్ర పాల్‌ పేర్కొన్నారు. ఈడీ మాల్యా వాటాలను అటాచ్‌ చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాల్యా వాటాలను, ఆస్తులను అటాచ్‌ చేయలేదని, దీంతో ఆయనకు ఎటువంటి అనర్హత వర్తించదని పేర్కొన్నారు.