జాతీయ వార్తలు

భారతీయుల మృతి దురదృష్టకరం: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందటం దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతుల కుటుంబాలను ఓదార్చటానికి మాటలు రావటం లేదని ఆమె ట్వీట్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.