జాతీయ వార్తలు

రాజ్యసభకు మన్మోహన్ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు. ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో సోమవారంనాడు మన్మోహన్ సింగ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం పట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.