రాష్ట్రీయం

మావోయిస్టుల చెర నుంచి తెరాస నాయకుల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : నాలుగు రోజుల క్రితం చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో అపహరించిన తెరాస నాయకులను శనివారం ఉదయం మావోయిస్టులు విడుదల చేశారు. తెరాస నాయకులు మానె రామకృష్ణ, జనార్దన్‌, డెక్కా సత్యనారాయణ, పటేల్‌ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేశ్‌లను విడుదల చేశారు. దీంతో తెరాస నాయకులు ఈ ఉదయం చర్ల చేరుకున్నారు. తెరాస నాయకులను మావోయిస్టులు క్షేమంగా వదిలిపెట్టడంతో వారి వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.