ఆంధ్రప్రదేశ్‌

మీనాను కాల్చిచంపారు:మావోయిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:ఆంధ్ర-ఒడిసా సరిహద్దులో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు మీనాను అతి సమీపం నుంచి కాల్చిచంపారని మావోయిస్టు ప్రతినిధి కైలాసం ఆడియో టేపును విడుదల చేశారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులో తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటు అని అన్నారు.