జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో బాంబు పేల్చిన మావోయిస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని చింతగుప్ప అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు బాంబు పేల్చారు. ఈ ఘటనలో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్‌కు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వెంటనే వారిని వైద్యచికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించారు.