ఆంధ్రప్రదేశ్‌

16న మావోయిస్టుల మన్యం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: మర్రిపాకల బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 16న మన్యం బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. కొంతమంది ప్రజాద్రోహులు పోలీసులకు సహకరించడం వల్లే బూటకపు ఎన్‌కౌంటర్లలో మావోలు ప్రాణాలు కోల్పోతున్నారని కమిటీ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించింది. వన్యసంపదను దోచుకునేందుకు మన్యంలో యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని కమిటీ పేర్కొంది.