జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మరణించారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకుని, తప్పించుకున్న మావోల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తమకు తుపాకులు పేలిన శబ్దాలు వినిపించలేదని, ఎక్కడో చంపేసిన మావోయిస్టులను పోలీసులు ఇక్కడికి తెచ్చి పడేశారని సమీప గ్రామాల వారు అంటున్నారు.