తెలంగాణ

మహానాడు తీర్మానాలపై కెసిఆర్ వక్రభాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తిరుపతి మహానాడులో తమ పార్టీ చేసిన తీర్మానాలపై తెరాస అధినేత, సిఎం కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు టి.టిడిపి నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ భవిష్యత్‌లో నష్టం జరుగుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు టెండర్లలో జరిగిన అవకతవకలపై సాక్ష్యాధారాలను సమయం వచ్చినపుడు తాము బహిర్గతం చేస్తామన్నారు.