తెలంగాణ
నిమజ్జనంలో ఇక అయిదడుగుల విగ్రహాలే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 26 March 2016
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్ను పరిరక్షించేందుకు చర్యలు ప్రారంభించామని, ఇకపై గణేష్ ఉత్సవాల సందర్భంగా సాగర్లో నిమజ్జనం చేసేందుకు అయిదడుగుల విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర పరిధిలో ఉన్న సుమారు 170 చెరువులను పరిరక్షించేందుకు సిఎంతో మాట్లాడి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని ఆయన శనివారం తెలిపారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 159 జిమ్లను ఏర్పాటు చేస్తామని, వచ్చే నెల 20 నుంచి పిల్లలకు వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.