ఆంధ్రప్రదేశ్‌

మేయర్ దంపతుల హత్య కేసులో నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు మేయర్ అనూరాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూకు సహకరించిన నలుగురు యువకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చింటూకు వీరు వాహనాలు, తుపాకులు సమకూర్చినట్టు పోలీసులు తెలిపారు.