మహబూబ్‌నగర్

అధికారులపై మంత్రి ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డాకుల, ఏప్రిల్ 30: మిషన్ కాకతీయ పనులనుపూర్తిస్థాయిలో ముందుకు తీసుకువెళ్లడంతో జిల్లా అధికారులు విఫలమయ్యారని, శనివారం మండల నిజాపూర్‌లో ఇరిగేషన్ అధికారులపై మంత్రి మండిపడ్డారు. ఖమ్మం, వరంగల్ జిల్లాలో 95శాతం పనులు చేపట్టారని, పాలమూరులో కనీసం 50శాతం కూడా ప్రారంభించలేదని, ఈనెల 4వ తేదీన జిల్లాకు వస్తానని, అప్పటి వరకు మిషన్ కాకతీయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, లేకుంటే సంబంధి అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలకోసం టి ఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారులద్వారా ప్రభుత్వానికి చెడ్డపెరు వస్తుందని ఆవేదన చెందారు. మిషన్‌కాకతీయ పనులు అగ్రిమెంటుతో పనిలేదు పనులు వెంటనేచేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.