మహబూబ్‌నగర్

గురుకుల ప్రవేశాలకు కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. మండల పరిధిలోని రాంరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో గురుకుల కో- ఆర్డినేటర్ కృష్ణరావు నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున 5వ తరగతి విద్యార్థులు కౌన్సిలింగ్‌కు తరలివచ్చారు. ప్రభుత్వం జిల్లాకు 21 గురుకుల పాఠశాలలు మంజూరు చేయగా వీటిలో 11 పాఠశాలలకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలతో పాటు ఇతర కులాలకు చెందిన విద్యార్థుల కోసం ఈ పాఠశాలలో దాదాపు 880 సీట్లను కేటాయించారు. ఈ సీట్లను భర్తీ చేసేందుకు కో- ఆర్డినేట్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహించారు.