జాతీయ వార్తలు

ముంబై సిపిగా దత్తాత్రేయ పద్‌సాల్గికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై : ముంబై నూతన పోలీస్ కమిషనర్‌గా 1982 బ్యాచ్ ఐపిఎస్ అధికారి దత్తాత్రేయ పద్‌సాల్గికర్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న అహ్మద్ జావేద్ ఆదివారంనాడు పదవీవిరమణ చేయనున్నారు. షీనాబోరా హత్య కేసు దర్యాప్తు అర్ధంతరంగా చేపట్టి వివాదంలో ఇరుక్కున్న జావేద్ పదవీ విరమణ అనంతరం సౌదీఆరేబియాలో భారత దౌత్యవేత్తగా బాధ్యతలు చేపట్టనున్నారు.