మెదక్
వ్యక్తి అనుమానాస్పద మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 May 2016
పుల్కల్, మే 24: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తాడ్దన్పల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. బిహెచ్ఈఎల్కు చెందిన అశోక్ (35) రైల్వే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తన బంధువైన చక్రియాల్ గ్రామంలోని కృష్ణ భార్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చాడు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం తిరిగి వెళ్లినట్లు సమాచారం. తెల్లవారే సరికి తాడ్దన్పల్లి శివారులో శవమై కనిపించాడు.