మెదక్

దేహదారుఢ్య పరీక్షల్లో 487 మందికి అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 18: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోమవారం పోలీస్ ఫరేడ్ గ్రౌండ్స్‌లో కొనసాగిన వివిధ పరీక్షలకు మొత్తం 850మంది అభ్యర్థులు హాజరైనారు. ఇందులో 380 మంది పురుషులు, 107మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు. ఎఎస్పీ వెంకన్న, డిఎస్పీలు నల్లమల రవి, వెంకట్‌రెడ్డి, సురేందర్, తిరుపతన్న, సిఐలు శ్యామ వెంకటేశ్, శ్రీనివాసనాయుడు, రామకృష్ణారెడ్డి, నరేందర్‌లు పర్యవేక్షించారు.