జాతీయ వార్తలు
పీడీపీ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ఎన్నిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
శ్రీనగర్: ఈరోజు జరిగిన కీలక సమావేశంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) తమ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో ముఫ్తీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం ఇక లాంఛనమే. పీడీపీకి మద్దతిచ్చేందుకు భాజపా సుముఖంగానే ఉంది. జమ్మూకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ముఫ్తీ చర్చించిన సంగతి తెలిసిందే.