జాతీయ వార్తలు

మథుర ఘటనపై ‘పిల్’ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: యుపిలోని మథుర వద్ద ఇటీవల జరిగిన హింసాకాండపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీం కోర్టు మంగళవారం త్రోసిపుచ్చింది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలోని వెకేషన్ బెంచి న్యాయమూర్తులు విచారణ జరిపారు. ఈ విషయం ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు పరిధిలో ఉన్నందున సిబిఐ విచారణకు తాము ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. మథుర వద్ద ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలో ఐపిఎస్ అధికారి సహా 29 మంది మరణించిన సంగతి తెలిసిందే.