రాష్ట్రీయం
కమ్యూనిస్టులపై ఆరోపణలు చేయటం తగదు:రామకృష్ణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 April 2018
విజయవాడ: కాంగ్రెస్ కుంభకోణాలతో కమ్యూనిస్టులకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపణలు చేయటం సిగ్గుచేటని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన నాయకులకు టిక్కెట్లు ఇచ్చిన బీజేపీ నాయకులు కమ్యూనిస్టులపై అరోపణలు చేయటం తగదని అన్నారు. డీఎంకే నేతలు కనిమోలి, రాజాను కాపాడింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.