రాష్ట్రీయం

బీజేపీ నేతలకు విమర్శించే హక్కు లేదు: దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: బీజేపీ నేతలకు తమని విమర్శించే హక్కు లేదని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరానికి కేంద్రం నుంచి రూ.1,935 కోట్లు రావల్సి ఉందని తెలిపారు. పోలవరానికి చెందిన అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చామని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.