జాతీయ వార్తలు

యుద్ధ వాతావరణం సృష్టిం చేయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:సైనిక శిబిరంపై దాడికి పాల్పడి పెద్దఎత్తున సైనికులను హతమార్చడం ద్వారా జమ్మూకాశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించాలన్న కుట్ర ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. భారత్-పాక్ ఆటలో కాశ్మీర్ ప్రజలు ఆరు దశాబ్దాలుగా భారీ మూల్యమే చెల్లిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.