జాతీయ వార్తలు
మోదీతో మెహబూబా భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 27 August 2016
దిల్లీ: జమ్ము- కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాశ్మీర్ లోయలో పరిస్థితులపై చర్చించారు. కాశ్మీర్ అంశంపై ప్రధాని స్పందించడం సంతోషంగా ఉందని మెహబూబా మీడియాతో అన్నారు. ఆందోళనకర పరిస్థితులకు త్వరలోనే తెరపడుతుందన్నారు. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్వనీని భద్రతాసిబ్బంది మట్టుబెట్టిన అనంతరం ముఫ్తీ ప్రధానితో భేటీకావడం ఇదే తొలిసారి.