ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అమలాపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా బాధ్యతను నిర్వహించారు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.