తెలంగాణ

అందుబాటులోకి మరో మెట్రోరైలు మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరవాసులకు మరో మెట్రోరైలు మార్గం అందుబాటులోకి వచ్చింది. రాయదుర్గం-హైటెక్ సిటీ మైట్రోరైలును మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.