రాష్ట్రీయం

మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శుక్రవారం నిర్వహించిన మెట్రో ట్రెయిన్ ట్రయల్ రన్‌లో ప్రయాణికులతో కలిసి మంత్రులు కూడా ప్రయాణించారు. డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్,పద్మారావు తదితరులు రైలులో ప్రయాణించారు. అంతకు ముందు ఎల్ అండ్ టీ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌లో అత్యాధునికి వ్యవస్తను పరిశీలించిన అనంతరం మంత్రులు రైలులో ప్రయాణించారు.