జాతీయ వార్తలు

ఎంజిఆర్ పెంపుడు కుమార్తెకు యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ అల్లుడు విజయన్ హత్య కేసులో నిందితురాలైన పెంపుడు కుమార్తె భాను శ్రీధర్ సహా ఎనిమిదిమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ఎంజిఆర్ ఇద్దరు పెంపుడు కుమార్తెల్లో ఒకరైన సుధ భర్త విజయన్. కాగా ఆస్తి వివాదాలతో విజయన్‌ను మరో పెంపుడు కుమార్తె భాను, కానిస్టేబుల్ కరుణతో కలసి హత్య చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కారుతో ఢీకొట్టి, రాడ్లతో దాడి చేసి హతమార్చారు. 2008లో ఈ హత్య జరిగింది. కాగా తాజా తీర్పుతో తమకు న్యాయం జరిగిందని విజయన్ సతీమణి సుధ అన్నారు.