తెలంగాణ

రైలు ఎక్కబోతూ మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్: తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళదామనుకున్న ఆ కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. నిజామాబాద్- తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఎక్కబోతూ ఓ మహిళ రైలు చక్రాల కిందపడి మరణించిన ఘటన ఇక్కడి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగింది. మృతురాలిని రోటిబండ తండాకు చెందిన బి.విజయ (30)గా గుర్తించారు. తిరుపతికి దైవదర్శనం కోసం బయలుదేరగా మృత్యుదేవత ఎదురైందని విజయ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.