తెలంగాణ

మిషన్ కాకతీయకు రూ. 5వేల కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి 5వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ సిఎం కెసిఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శనివారం లేఖ రాశరు. జలవనరులను పెంచేందుకు మిషన్ కాకతీయ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పథకానికి నిధుల కోసం నీతి ఆయోగ్ కూడా సిఫారసు చేసిందన్నారు. వెనుకబడిన తెలంగాణ జిల్లాలను దృష్టిలో పెట్టుకుని నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు.