ఆంధ్రప్రదేశ్‌

కేంద్రం దృష్టికి పామాయిల్ రైతుల సమస్యలు :మంత్రి పత్తిపాటి పుల్లారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ :రాష్ట్రాన్ని పదిరోజుల పాటు ముంచెత్తిన వర్షాల వల్ల రూ.3,750 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారంనాడు కేంద్ర మంత్రిని కలుసుకుని పామాయిల్ రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.