జాతీయ వార్తలు

యూపీ మంత్రి పప్పు నిషాద్‌కు 14రోజుల రిమాండ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంత్‌కబీర్‌నగర్‌: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి లక్ష్మికాంత్‌ అలియాస్‌ పప్పు నిషాద్‌ను కోర్టులో శనివారం హాజరు పరచగా చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సంజయ్‌ కుమార్‌ గౌర్‌ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించి, 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. చాద్‌మతి అనే మహిళ- పప్పు నిషాద్‌ తనపై దాడిచేశాడని, చంపుతానని బెదిరించాడని 2006లో కేసు పెట్టింది. అలహాబాద్‌ హైకోర్టును నిషాద్‌ సంప్రదించగా- 15 రోజుల్లో కింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశించింది.