ఆంధ్రప్రదేశ్‌

మూడు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : సీఆర్డీఏ పరిధిలో మూడు వేల కిలోమీటర్ల మేరకు రోడ్ల నిర్మాణం చేపడతామని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆయన బుధవారంనాడు స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన రాజధాని మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సులో మాట్లాడుతూ రైతులు అంగీకరిస్తేనే గ్రామాల మధ్య రోడ్లు వేస్తామని వెల్లడించారు. ఈ సదస్సులో 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. సదస్సులో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్,జేసీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.