జాతీయ వార్తలు

భద్రతా వ్యవహారాలపై మంత్రివర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ భద్రతా వ్యవహారాలపై కేంద్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీఆర్ఫీఎఫ్ డీజీ భట్నాగర్ పాల్గొన్నారు. కాగా పూల్వామాలో సంఘటనాస్థలానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బయలుదేరి వెళ్లారు. ఉగ్రవాదుల దాడులను తిప్పికొడతామని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి సీఆర్డ్‌డీ బృందాలు బయలుదేరి వెళ్లాయి.