జాతీయ వార్తలు

మిజోరం సీఈఓపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ:మిజోరం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఆశిష్ కుందాను ఎన్నికల అధికారిగా నియమించారు. త్రిపుర శరణార్థి శిబిరాల్లో ఉండే బ్రూ ఓటర్ల ఓటు హక్కుకు సంబంధించి శశాంక్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావటంతో ఆయనను తొలగించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా శశాంక్‌ను తొలగించేందుకు అంగీకరించటంతో ఈసీ శశాంక్‌పై వేటు వేసింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం.