తెలంగాణ

భీంగల్‌లో మావోల పోస్టర్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని మండల పరిషత్ కార్యాలయంపై గోడలపై మావోయిస్టుల పేరిట పోస్టర్లు వెలిశాయి. గురువారం అర్ధరాత్రి వీటిని అంటించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. బూటకపు ఎన్‌కౌంటర్లకు పాలకులు మూల్యం చెల్లించక తప్పదని మావోలు హెచ్చరించారు.