జాతీయ వార్తలు

మొబైల్ వాడకంలో భారత్ రెండవ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మొబైల్ వాడకంలో భారత్ రెండవ స్థానం సంపాదించింది. దాదాపు 100 కోట్ల మంది భారతీయులు మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్లు భారత టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ ధృవీకరించింది. ఒక్క అక్టోబర్‌లోనే 10 మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు పెరిగినట్లు పేర్కొంది.