జాతీయ వార్తలు

మోదీతో ముగిసిన బాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు, ప్రధాని మోదీ మధ్య భేటీ ముగిసింది. మంగళవారం ఉదయం ప్రధానిని కలిసిన సందర్భంగా ఎపిలో కరవు పరిస్థితి, నీరు-చెట్టు, పోలవరం, రాజధాని నిర్మాణం, విభజన సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు వంటి 12 అంశాలపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమలతో పాటు కొందరు సీనియర్ అధికారులు బాబు వెంట ఉన్నారు. సమావేశం తర్వాత మోదీతో సుమారు ఇరవై నిమిషాల సేపు బాబు ఏకాంతంగా మాట్లాడారు.