జాతీయ వార్తలు
తమిళనాడుకు వెయ్యి కోట్లు సాయం ప్రకటించిన మోదీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 3 December 2015
చెన్నై : తమిళనాడులో కురుస్తున్న కుండపోత వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేశారు. ప్రధాని మోదీని తమిళనాడు సీఎం జయలలిత ఐఎన్ఎస్ అడియార్లో కలుసుకున్నారు. అంతకు ముందు ఏరియల్ సర్వే చేసిన జయలలిత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నష్టం అంచనాల వివరాలను ప్రధాని మోదీకి అందజేశారు. మరింత సాయం చేయాలని ఆమె మోదీని కోరారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు.