జాతీయ వార్తలు

ప్రజల రక్షణే మా లక్ష్యం: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:‘‘ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్’’ అనేది బీజేపీ నినాదం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొయిదాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రజల రక్షణే మా లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గతంలో పాక్ దాడి జరిపితే ఎవరెవరికో ఫిర్యాదులు చేసేది. అంతర్జాతీయ సమాజం ముందు ఆవేదన వ్యక్తంచేసేది. కాని ఇపుడు ఉన్నది నవభారతం. ఉరీ దాడి జరిగితే వెంటనే ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిసాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు.