జాతీయ వార్తలు

కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి ఘటనపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. దేశ అంతర్గత భద్రత, తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రుల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకొంటున్నారు.