జాతీయ వార్తలు

భారత్‌లో యువశక్తి అధికం :ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గడ్‌ : భారత్‌లో యువ శక్తి అధికంగా ఉందని, ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు.